దాడి వెనుక ఎవరున్నారో చెప్పాలి: ప్రత్తిపాటి
ABN , First Publish Date - 2021-04-13T19:12:30+05:30 IST
దాడి వెనుక ఎవరున్నారో చెప్పాలి: ప్రత్తిపాటి
అమరావతి: చంద్రబాబుపై దాడిని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. దాడి వెనుక ఎవరున్నారో ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. జెడ్ప్లస్ కేటగిరి భద్రత ఉన్న నేతకే రక్షణ లేదన్నారు. వైసీపీ ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.