ప్రరవే ఐదవ మహాసభలు
ABN , First Publish Date - 2020-02-03T19:13:48+05:30 IST
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఐదవ మహా సభలు ఫిబ్రవరి 8, 9 తేదీల్లో పుట్ల హేమలత ప్రాంగణం,
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఐదవ మహా సభలు ఫిబ్రవరి 8, 9 తేదీల్లో పుట్ల హేమలత ప్రాంగణం, హెచ్.బి. పేలస్ ఫంక్షన్ హాల్, జిల్లా జైలు ఎదురుగా, పాత పాలమూరు, భూత్ రోడ్డు మహబూబ్ నగర్లో జరుగుతాయి. ‘నేరము, శిక్ష - భిన్న కోణాలు’ అంశంపై చర్చ, ఉపన్యాసాలు ఉంటాయి. హరగోపాల్, కె. శ్రీనివాస్, జి.లక్ష్మీ నరసయ్య, ఇ. సుధారాణి, ఎం. రాఘవాచారి, జహారా తదితరులు పాల్గొంటారు.
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక