ఒంగోలులోని ఓ ఇంట్లో భారీ చోరీ
ABN , First Publish Date - 2022-02-12T15:38:56+05:30 IST
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్ణమిట్టలో కందుకూరి బాబు ఇంట్లో దుండుగులు చోరీకి తెగబడ్డారు.
ఒంగోలు: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్ణమిట్టలో కందుకూరి బాబు ఇంట్లో దుండుగులు చోరీకి తెగబడ్డారు. దాదాపు రూ.4.5 లక్షల నగదు, 38 సవర్ల బంగారాన్ని దుండగులు అపహరించారు. ఒంగోలు విష్ణు ప్రియ ఫంక్షన్ హాల్లో బాధితులు పెల్లి వేడుకలో ఉన్న సమయంలో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.