రెండు ఇసుక టిప్పర్ల పట్టివేత

ABN , First Publish Date - 2020-09-26T20:58:24+05:30 IST

రెండు ఇసుక టిప్పర్ల పట్టివేత

రెండు ఇసుక టిప్పర్ల పట్టివేత

ముండ్లమూరు: మండలంలోని పోలవరం ఇసుక రీచ్‌ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు టిప్పర్లను ఎస్సై జి వెంకటసైదులు శుక్రవారం పట్టుకున్నారు పట్టుబడిన టిప్పర్లకు అనుమతి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేశామన్నారు. టిప్పర్ల డ్రైవర్లపై కూడా కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - 2020-09-26T20:58:24+05:30 IST