Prakasam జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం
ABN , First Publish Date - 2021-08-30T13:56:35+05:30 IST
ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సోమవారం తెల్లవారుజాము నుండి
ఒంగోలు: ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. సోమవారం తెల్లవారుజాము నుండి సుమారు పది మందిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి పిచ్చికుక్కను బంధించాలని స్థానికులు కోరుతున్నారు.