యూపీఎస్సీ చైర్మన్‌గా ప్రదీప్‌ కుమార్‌ జోషీ

ABN , First Publish Date - 2020-08-08T07:18:49+05:30 IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) చైర్మన్‌గా విద్యావేత్త ప్రొఫెసర్‌ ప్రదీప్‌ కుమార్‌ జోషీ నియమితులయ్యారు. ఈ మేరకు కమిషన్‌ శుక్రవారం తెలిపింది. ప్రస్తుత చైర్మన్‌ అరవింద్‌ సక్సే నా పదవీ కాలం...

యూపీఎస్సీ చైర్మన్‌గా ప్రదీప్‌ కుమార్‌ జోషీ

న్యూఢిల్లీ, ఆగస్టు 7: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) చైర్మన్‌గా విద్యావేత్త ప్రొఫెసర్‌ ప్రదీప్‌ కుమార్‌ జోషీ నియమితులయ్యారు. ఈ మేరకు కమిషన్‌ శుక్రవారం తెలిపింది. ప్రస్తుత చైర్మన్‌ అరవింద్‌ సక్సే నా పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. ఇప్పటి వరకు యూపీఎస్సీలో సభ్యునిగా జోషీ ఉన్నారు. 2021 మే 12 వరకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జోషీ నియామకంతో కమిషన్‌ సభ్యుల్లో ఒక ఖాళీ ఏర్పడింది.


Updated Date - 2020-08-08T07:18:49+05:30 IST