టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రదీ్‌పచౌదరి

ABN , First Publish Date - 2020-10-20T07:33:39+05:30 IST

తెలంగాణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూబ్లీహిల్స్‌ నియోజకవార్గనికి చెందిన ప్రదీ్‌పచౌదరి నియమితులయ్యారు

టీటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రదీ్‌పచౌదరి

బంజారాహిల్స్‌, అక్టోబర్‌ 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జూబ్లీహిల్స్‌ నియోజకవార్గనికి చెందిన ప్రదీ్‌పచౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ నియామకపత్రాన్ని ఆయనకు అంద జేశారు. ప్రదీ్‌పచౌదరిగా మాట్లాడుతూ టీడీపీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, బాలకృష్ణ, ఎల్‌రమణ, అరవింద్‌కుమార్‌ తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనని తెలిపారు.

Updated Date - 2020-10-20T07:33:39+05:30 IST