విద్యుత్‌ పొదుపు సూచనలు పాటించాలి

ABN , First Publish Date - 2022-05-04T04:50:36+05:30 IST

విద్యుత్‌ వినియోగదారులు భద్రత పొదుపు సూచనలు పాటించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఉత్తం జాడే పిలుపునిచ్చారు. ఈనెల 7వ తేదీ వరకు జరుగుతున్న విద్యుత్‌ వారోత్సవాలు భాగంగా మంగళవారం హీ రాపూర్‌లోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆవరణలో నార్తర్న్‌ పవ ర్‌ డిస్ర్టిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ ద్వారా విద్యుత్‌ భద్రత పొదుపు సూచనలను తెలియజేసి పోస్టర్లను విడుదల చేశారు. ఏడీ ఉట్నూర్‌ చంద్రశేఖర్‌, ఏఈ లు చంద్రశేఖర్‌, గౌతమ్‌, సబ్‌ ఇంజనీర్‌ శ్రావణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ పొదుపు సూచనలు పాటించాలి

ఇంద్రవెల్లి, మే 3: విద్యుత్‌ వినియోగదారులు భద్రత పొదుపు సూచనలు పాటించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఉత్తం జాడే పిలుపునిచ్చారు. ఈనెల 7వ తేదీ వరకు జరుగుతున్న విద్యుత్‌ వారోత్సవాలు భాగంగా మంగళవారం హీ రాపూర్‌లోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఆవరణలో నార్తర్న్‌ పవ ర్‌ డిస్ర్టిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ ద్వారా విద్యుత్‌  భద్రత పొదుపు సూచనలను తెలియజేసి పోస్టర్లను విడుదల చేశారు. ఏడీ ఉట్నూర్‌ చంద్రశేఖర్‌, ఏఈ లు చంద్రశేఖర్‌, గౌతమ్‌, సబ్‌ ఇంజనీర్‌ శ్రావణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read more