నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ABN , First Publish Date - 2021-04-10T05:43:29+05:30 IST
డి5 సెక్షన్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరా యం ఏర్పడనుందని నగర టౌన్ ఏడీఈ తోట రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సుభాష్నగర్, ఏప్రిల్ 9: డి5 సెక్షన్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరా యం ఏర్పడనుందని నగర టౌన్ ఏడీఈ తోట రాజశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీ5 సెక్షన్ పరిధిలోని న్యూహౌసింగ్బోర్డు, మారుతినగర్, లక్ష్మీప్రియనగర్, గంగాస్థాన్1, కస్తూరిగార్డెన్, 80ఫీట్రోడ్డు, తదితర ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా ఉదయం 8 నుంచి 11గంటల వరకు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.