గాలివానతో విద్యుత్కు అంతరాయం
ABN , First Publish Date - 2020-10-20T07:56:01+05:30 IST
పీసీపల్లిలో సోమవారం సాయంత్రం గాలితో కూడి న వర్షం పడింది. ఉదయం నుంచి మద్యాహ్న వరకు ఎండ ఎ
తెగిన వైర్లు, విరిగిన చెట్టు
పీసీపల్లి, అక్టోబరు 19 : పీసీపల్లిలో సోమవారం సాయంత్రం గాలితో కూడి న వర్షం పడింది. ఉదయం నుంచి మద్యాహ్న వరకు ఎండ ఎ మూగెండ కా సింది. అర్ధగంట కురిసిన వర్షంతో పాటు గాలి వీచింది. గాలి ఎక్కువ కావ డంతో కమ్మవారిపల్లి వద్ద కొబ్బరిచెట్టు విరిగి పడింది.
దాని కింద ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో పీసీపల్లి సబ్ స్టేషన్ పరిధి మరి కుం టపల్లి ఫీడర్కు వెళ్లే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం తెలు సు కున్న విద్యుత్ సిబ్బంది గంట సమయంలో మరమ్మతులు చేపట్టి సరఫ రాను పునరుద్ధరించారు.