డిపార్ట్మెంటల్ పరీక్షలు వాయిదా
ABN , First Publish Date - 2020-08-13T08:07:16+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలను టీఎ్సపీఎస్సీ
హైదరాబాద్, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షలను టీఎ్సపీఎస్సీ వాయిదా వేసింది. కరోనా నేపథ్యంలో వీటిని వాయిదా వేయగా. పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. 16 నుంచి 26 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది.