జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు వాయిదా
ABN , First Publish Date - 2020-07-04T02:24:58+05:30 IST
జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలు వాయిదా
ఢిల్లీ: కరోనా నేపథ్యంలో జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. సెప్టెంబర్ 13కి నీట్ పరీక్షను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. సెప్టెంబర్ 27న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించనున్నారు.