ఈఆర్సీ షెడ్యూల్ వాయిదా
ABN , First Publish Date - 2020-04-03T07:42:07+05:30 IST
రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎ్సఈఆర్సీ) పలు కేసుల విచారణను వాయిదా వేసింది. లాక్డౌన్ నేపథ్యంలో ఆంక్షలు ఉండటంతో...
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎ్సఈఆర్సీ) పలు కేసుల విచారణను వాయిదా వేసింది. లాక్డౌన్ నేపథ్యంలో ఆంక్షలు ఉండటంతో ఈ నెల 4వ తేదీన జరగాల్సిన హియరింగ్ను వాయిదా వేస్తున్నట్లు ఈఆర్సీ కార్యదర్శి వెల్లడించారు. దాంతో ఈ నెల 14వ తేదీ తర్వాతే లాక్డౌన్ పరిస్థితులకు అనుగుణంగా ఈఆర్సీలో విచారణలు జరగనున్నాయి.