పోస్ట్‌కార్డ్‌ కథల పోటీ

ABN , First Publish Date - 2020-11-16T06:44:37+05:30 IST

పాఠకుల చేత చిన్న కథలు చదివించే లక్ష్యంతో ‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో ద్వితీయ ‘చలపాక వీరాచారి స్మారక పోస్ట్‌కార్డ్‌ కథల పోటీ’ జరుగుతుంది...

పోస్ట్‌కార్డ్‌ కథల పోటీ

పాఠకుల చేత చిన్న కథలు చదివించే లక్ష్యంతో ‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో ద్వితీయ ‘చలపాక వీరాచారి స్మారక పోస్ట్‌కార్డ్‌ కథల పోటీ’ జరుగుతుంది. వర్తమాన పరిస్థితులను ప్రతిబింబించే అంశంతో కూడిన పోస్ట్‌కార్డ్‌ కథలు ఒకరు ఎన్నైనా పోస్ట్‌కార్డ్‌పై మాత్రమే రాసి పంపించవచ్చు. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా: రూ.1000, రూ.500, రూ.300. మరో రెండు కథలకి రూ.100 చొప్పున ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. కథలను డిసెంబర్‌ 15, 2020లోగా చిరునామా: రమ్యభారతి, పోస్ట్‌ బాక్స్‌ నెం.5, విజయవాడ-520001కు కేవలం పోస్ట్‌ఓలనే పంపాలి. 

చలపాక ప్రకాష్‌

Updated Date - 2020-11-16T06:44:37+05:30 IST