సిద్దిపేట జిల్లా: అక్రమ మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2020-03-26T16:35:42+05:30 IST

పట్టణంలోని నెహ్రూ పార్క్ సమీపంలో తిరుపతి అనే వ్యక్తి అక్రమంగా..

సిద్దిపేట జిల్లా: అక్రమ మద్యం స్వాధీనం

సిద్దిపేట జిల్లా: పట్టణంలోని నెహ్రూ పార్క్ సమీపంలో తిరుపతి అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తున్నాడన్న సమాచారంతో అతని ఇంటిపై టూ టౌన్ పోలీసులు దాడి చేశారు. అక్రమంగా నిలువ ఉంచిన 32 రాయల్ స్టాక్, 131ఎంసి, 164 ఆఫీసర్ ఛాయిస్, 180 ఎంఎల్ బాటిల్లు, 11యునైటెడ్ గోల్డ్, 1000 ఎమ్ఎల్ బాటిల్లు, మొత్తం 32,300 రూపాయల విలువ గల 69,750 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-03-26T16:35:42+05:30 IST