జూలై 1న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్
ABN , First Publish Date - 2020-06-30T11:42:12+05:30 IST
జూలై 1న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కో ఆర్డినేటర్ బండి శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
పరకాల, జూన్ 29 : జూలై 1న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కో ఆర్డినేటర్ బండి శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ నందు రెండు సెంటర్లలో పరీక్షలు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.