చంద్రుతండా హత్య కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2021-08-24T00:35:29+05:30 IST

జిల్లాలో సంచలనం సృష్టించిన చంద్రుతండా హత్య కేసును పోలీసులు ఛేదించారు.

చంద్రుతండా హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఖమ్మం: జిల్లాలో సంచలనం సృష్టించిన చంద్రుతండా హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ ముగ్గురి హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. మద్యంలో సైనైడ్‌ కలిపి ఇచ్చినట్టు నిందితులు ఒప్పుకున్నారు. ఈ కేసులో  నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందుతుడు పరారీలో ఉన్నాడు. హత్య కేసును ఛేదించిన పోలీసులను సీపీ విష్ణువారియర్‌ అభినందించారు.  

Updated Date - 2021-08-24T00:35:29+05:30 IST