పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ABN , First Publish Date - 2020-05-27T16:17:05+05:30 IST
సంగారెడ్డి: ఆందోల్ మండలం ఆక్సన్ పల్లి శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేశారు.
సంగారెడ్డి: ఆందోల్ మండలం ఆక్సన్ పల్లి శివారులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేశారు. ఈ దాడిలో ఒక కారు, బైకుతో పాటు ఏడు సెల్ఫోన్లను జోగిపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేయగా.. మరొక ఐదుగురు పరారీలో ఉన్నారు.