ప.గో జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

ABN , First Publish Date - 2021-01-16T00:39:48+05:30 IST

జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.

ప.గో జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో టి.నర్సాపురం మండలం మక్కినవారి గూడెంలోని పేకాట స్థావరాల్లో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1.05 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేకాట స్థావరాల వద్ద నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-16T00:39:48+05:30 IST