పేకాట స్థావరంపై పోలీసుల దాడి
ABN , First Publish Date - 2021-08-01T03:28:07+05:30 IST
జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి శివారులో పేకాట స్థావరంపై
పశ్చిమ గోదావరి: జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. 8 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లక్షా 65,190 నగదు, 10 సెల్ ఫోన్లు, 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.