మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్

ABN , First Publish Date - 2020-09-21T15:14:15+05:30 IST

మంచిర్యాల: మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్

మంచిర్యాల: మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. కోటపల్లి, వేమనపల్లి మండలాల్లోని అనుమానిత ప్రాంతాల్లో పోలీసు బలగాలు గాలిస్తున్నాయి. నాలుగు ప్రత్యేక బృందాలతో ప్రాణహిత తీర గ్రామాలపై నిఘా ఏర్పాటు చేశారు. మావోయిస్టులు తప్పించుకుని మహారాష్ట్ర వైపు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2020-09-21T15:14:15+05:30 IST