వీళ్లు మద్యాన్ని ఎలా తెస్తారో తెలుసా?

ABN , First Publish Date - 2020-04-03T02:03:36+05:30 IST

కందుకూరులో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో టాటా సఫారీ వాహనంలో మద్యం అక్రమంగా తరలిస్తున్న 104 మద్యం బాటిళ్లతో...

వీళ్లు మద్యాన్ని ఎలా తెస్తారో తెలుసా?

రంగారెడ్డి: కందుకూరులో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో టాటా సఫారీ వాహనంలో మద్యం అక్రమంగా తరలిస్తున్న 104 మద్యం బాటిళ్లతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కందుకూరు మండలం ఆగర్ మియా గూడకు చెందిన మహేందర్, శ్రీనువాసులు టాటా సఫారీలో 104మద్యం  బాటిళ్లను నల్గొండ జిల్లా మర్రిగూడ నుంచి తీసుకొచ్చి మందు ప్రియులకు అధిక రేటులకు అమ్ముకుంటూ డబ్బులు కూడబెట్టుకుంటున్నారు. మర్రిగూడలో మద్యం భారీగా డంప్ చేసి డబుల్ రేటులకు అమ్ముకుంటున్నారన్న సమాచారంతో ఈ దాడులు జరిగాయి. 

Updated Date - 2020-04-03T02:03:36+05:30 IST