అక్రమ మద్యం బాటిళ్లను సీజ్ చేసిన పోలీసులు

ABN , First Publish Date - 2020-09-25T21:02:44+05:30 IST

నెల్లూరు: తడ మండలం పులికాట్ దీవిలోని వేనాడు గ్రామంలో తమిళనాడుకు చెందిన సుమారు ఆరు వేల అక్రమ మద్యం బాటిళ్లను సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లు రెడ్డి పట్టుకున్నారు.

అక్రమ మద్యం బాటిళ్లను సీజ్ చేసిన పోలీసులు

నెల్లూరు: తడ మండలం పులికాట్ దీవిలోని వేనాడు గ్రామంలో తమిళనాడుకు చెందిన సుమారు ఆరు వేల అక్రమ మద్యం బాటిళ్లను సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లు రెడ్డి పట్టుకున్నారు. తమిళనాడు నుంచి మద్యాన్ని అక్రమంగా తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అమ్ముతున్న కొందరిపై సూళ్లూరుపేట పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే వారి వద్ద నుంచి సుమారుగా ఆరు వేలు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


Updated Date - 2020-09-25T21:02:44+05:30 IST