పేట్బషీరాబాద్లో వైద్యుడిపై కేసు
ABN , First Publish Date - 2020-05-03T13:59:26+05:30 IST
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ వైద్యుడిపై పేట్బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్/పేట్బషీరాబాద్ : లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ వైద్యుడిపై పేట్బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొంపల్లి మున్సిపల్ పరిధిలో ఏవీ మురళీకృష్ణ అనే వైద్యుడు క్లినిక్ నిర్వహిస్తున్నాడనే సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్వోటీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పేట్బషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.