పోలంపాడులో బాదుడే బాదుడు

ABN , First Publish Date - 2022-05-20T03:07:17+05:30 IST

మండలంలోని పోలంపాడులో గురువారం టీడీపీ నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థా

పోలంపాడులో బాదుడే బాదుడు
పోలంపాడులో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

కలిగిరి, మే 19: మండలంలోని పోలంపాడులో గురువారం టీడీపీ నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకుడు కల్లూరు చంద్రమౌళి మాట్లాడుతూ ప్రజలపై భారం మోపిన వైసీపీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచు కల్లూరు రేష్మ, రాష్ట్ర రైతు కార్యదర్శి బీవీ రామారావు, టీడీపీ మాజీ మండల కన్వీనర్‌ చీమల తాతయ్య, కావలి ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు బిజ్జం కృష్ణారెడ్డి, కల్లూరి చంద్రమౌళి, పేరిచర్ల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-20T03:07:17+05:30 IST