అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2020-06-03T04:04:36+05:30 IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. కోవిడ్‌-19, భారత్‌- చైనా వివాదం పైనా...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భారత ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. కోవిడ్‌-19, భారత్‌- చైనా వివాదం పైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. జీ-7 సమావేశాలకు రావాలని మోదీని ట్రంప్‌ ఆహ్వానించారు. భారత్‌తో పాటు మూడు దేశాలు జీ-7లో ఉండాలని ఇటీవల ట్రంప్‌ చెప్పిన సంగతి తెలిసిందే. భారత్‌, రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాకు ట్రంప్‌ ఆహ్వానం పంపారు.

Updated Date - 2020-06-03T04:04:36+05:30 IST