క్వారంటైన్‌ వార్డులకు సహకరించండి: సురేశ్‌

ABN , First Publish Date - 2020-03-29T09:52:20+05:30 IST

క్వారంటైన్‌ వార్డుల ఏర్పాటుకు కాలేజీల యాజమాన్యాలు ముందుకు రావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌...

క్వారంటైన్‌ వార్డులకు సహకరించండి: సురేశ్‌

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): క్వారంటైన్‌ వార్డుల ఏర్పాటుకు కాలేజీల యాజమాన్యాలు ముందుకు రావాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పిలుపునిచ్చారు. ప్రతి కాలేజీలో కనీసం 100 పడకల వార్డు ఏర్పాటు చేయొచ్చని చెప్పారు. ఇందుకు ముందుకొచ్చే యాజమాన్యాలతో కలిసి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆర్డీవోలను ఆదేశించినట్లు తెలిపారు.  


Updated Date - 2020-03-29T09:52:20+05:30 IST