ఫ్రాన్స్లో ప్లాస్మా పరీక్షలు
ABN , First Publish Date - 2020-04-06T07:36:05+05:30 IST
కరోనా రోగులకు మరింత సమర్థంగా చికిత్స అందించే దిశగా ఫ్రాన్స్ ముందడుగు వేసింది. కోలుకున్న రోగుల రక్త ప్లాస్మాను బాధిత రోగుల్లో చొప్పించేందుకు వీలుగా మంగళవారం నుంచి క్లినికల్...
పారిస్, ఏప్రిల్ 5: కరోనా రోగులకు మరింత సమర్థంగా చికిత్స అందించే దిశగా ఫ్రాన్స్ ముందడుగు వేసింది. కోలుకున్న రోగుల రక్త ప్లాస్మాను బాధిత రోగుల్లో చొప్పించేందుకు వీలుగా మంగళవారం నుంచి క్లినికల్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టనుంది. పారిస్ ఆస్పత్రుల్లో ఉన్న 60 మంది రోగులపై ప్రయోగాలు చేపట్టనున్నట్లు సంబంధింగ సంస్థలు ప్రకటించాయి.