ధాన్యం కొనుగోళ్లపై తేల్చిన కేంద్రం
ABN , First Publish Date - 2021-11-27T03:39:09+05:30 IST
న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం నిరాకరించింది. యాసంగిలో వరి వేయవద్దని తేల్చి చెప్పింది.
న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లకు కేంద్రం నిరాకరించింది. యాసంగిలో వరి వేయవద్దని తేల్చి చెప్పింది. తెలంగాణ మంత్రులు కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో సమావేశమై గంటకుపైగా చర్చించారు. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించామని అయితే కేంద్ర నిర్ణయం తమను నిరాశపరిచిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.