నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ABN , First Publish Date - 2022-05-23T06:21:21+05:30 IST
పిఠాపురం, మే 22: పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ ఉదయభాస్కర్ తెలిపారు. విద్యుత్ సబ్స్టేషన్ నుంచి వచ్చే 11కేవీ టిడ్కో ఫీడర్పై గల విద్యుత్ లైన్ల మరమ్మతులకు గానూ మోహననగర్, అయితేనగర్
పిఠాపురం, మే 22: పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏపీఈపీడీసీఎల్ ఈఈ ఉదయభాస్కర్ తెలిపారు. విద్యుత్ సబ్స్టేషన్ నుంచి వచ్చే 11కేవీ టిడ్కో ఫీడర్పై గల విద్యుత్ లైన్ల మరమ్మతులకు గానూ మోహననగర్, అయితేనగర్, డ్రైవర్స్కాలనీ, ఏడుకాలువలు, కొత్తకొంపలు, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 7నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.