పిడుగుపడి రెండు గేదెల మృతి

ABN , First Publish Date - 2022-09-28T03:02:31+05:30 IST

మండలంలోని శంకరనగరంలో మంగళవారం సాయంత్రం పిడుగుపడి రెండు గేదెలు మృతి చెందాయి. దీంతో సుమారు లక్ష

పిడుగుపడి రెండు గేదెల మృతి
మృతి చెందిన గేదెలు

అనంతసాగరం, సెప్టెంబరు 27: మండలంలోని శంకరనగరంలో మంగళవారం సాయంత్రం పిడుగుపడి రెండు గేదెలు మృతి చెందాయి. దీంతో సుమారు లక్ష నష్టం వాటిల్లిందని బాధిత రైతు శాఖమూరి వెంకటేశ్వర్లు వాపోయాడు. అదికారులు చొరవ చూపి నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - 2022-09-28T03:02:31+05:30 IST