విశాఖపట్నం : ఆసెట్, ఆఈట్ ర్యాంకుల ఆధారంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం నుంచి ఆన్లైన్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు డైరెక్టర్ ప్రొఫెసర్ డీఏ నాయుడు వెల్లడించారు. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.