రిమ్స్లో కరోనా లక్షణాలతో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-07-10T20:31:43+05:30 IST
ఆదిలాబాద్: ఆదిలాబాద్లోని రిమ్స్లో కరోనా లక్షణాలతో ఒక వ్యక్తి మృతి చెందాడు. నిన్న అతను కోవిడ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్లోని రిమ్స్లో కరోనా లక్షణాలతో ఒక వ్యక్తి మృతి చెందాడు. నిన్న అతను కోవిడ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. కాగా.. నేడు చికిత్స పొందుతూ మరణించాడని జిల్లా వైద్యాధికారి రాథోడ్ నరేందర్ తెలిపారు.