హరిచంద్రాపురంలో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-01-14T16:31:28+05:30 IST

శ్రీకాకుళం: కోటబొమ్మాలి మండలం హరిచంద్రాపురంలో వ్యక్తి దారుణ హత్యకు గురైంది.

హరిచంద్రాపురంలో వ్యక్తి దారుణ హత్య

శ్రీకాకుళం: కోటబొమ్మాలి మండలం హరిచంద్రాపురంలో వ్యక్తి దారుణ హత్యకు గురైంది. మద్యం ముత్తులో ముగ్గురు వ్యక్తుల మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడికి పాల్పడ్డారు. అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-01-14T16:31:28+05:30 IST