కుటుంబ కలహాల కారణంగా వ్యక్తి హత్య..
ABN , First Publish Date - 2020-05-30T19:16:15+05:30 IST
సంగారెడ్డి: కుటుంబ కలహాల కారణంగా వ్యక్తిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
సంగారెడ్డి: కుటుంబ కలహాల కారణంగా వ్యక్తిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సదాశివపేట మండలం నిజాంపూర్లో చాకలి వెంకటయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కుటుంబ కలహాల కారణంగా వెంకటయ్యను అతని అన్న కొడుకు గోపాల్ కొట్టి చంపేశాడు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.