కాకినాడలో దారుణ హత్య

ABN , First Publish Date - 2020-12-03T18:35:52+05:30 IST

కాకినాడ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కాకినాడలో దారుణ హత్య

కాకినాడ: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన కాకినాడలోని ప్రతాప్ నగర్ 43వ వార్డులోని విశ్వనాధ్ మార్గ్‌లో జరిగింది. పిఠాపురానికి చెందిన రాము అనే వ్యక్తిని కర్రతో కొట్టి చంపేశారు. కుటుంబ కలహాలు నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ గార్డ్‌గా పని చేయడానికి రాము కాకినాడకు వచ్చినట్టు తెలుస్తోంది. 

Updated Date - 2020-12-03T18:35:52+05:30 IST