ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-08-03T20:06:53+05:30 IST
అనంతపురం: బొమ్మనహల్ మండలం ఉద్దేహళ్ గ్రామం వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు.
అనంతపురం: బొమ్మనహల్ మండలం ఉద్దేహళ్ గ్రామం వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని నాగరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేస్తున్న శ్రవణ్ కుమార్కు చెందిన ద్విచక్ర వాహనంగా గుర్తించారు. క్లినిక్ ముందు శవంతో మృతుడి బంధువులు ధర్నా చేస్తున్నారు.