అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-09-21T16:05:48+05:30 IST

అనంతపురం: వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామంలో చోటు చేసుకుంది.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనంతపురం: వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామంలో చోటు చేసుకుంది. కల్యాణదుర్గానికి చెందిన నల్లబోతుల శ్రీనివాసులు(34) అనే వ్యక్తి  అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన కోడలు సరితే తన కుమారుడిని హత మార్చిoదని శ్రీనివాసులు తండ్రి రామచంద్ర ఆరోపించారు. కళ్యాణదుర్గం పట్టణ సిఐ సురేష్ అద్వర్యంలో క్లూస్ టీమ్ ద్వారా విచారణ నిర్వహిస్తున్నారు. సరితను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-09-21T16:05:48+05:30 IST