అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-08-05T18:22:11+05:30 IST
సంగారెడ్డి: పటాన్చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు పక్కన గల వాణి నగర్ వెంచర్లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
సంగారెడ్డి: పటాన్చెరు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు పక్కన గల వాణి నగర్ వెంచర్లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పటాన్చెరు మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన అంతయ్యగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.