కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-08-03T10:12:29+05:30 IST
కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల సీపీఐ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు
మొయినాబాద్: కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల సీపీఐ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని తోల్కట్టలో సీపీఐ ఆధ్వర్యంలో గ్రామంలోని కళాకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ కార్యదర్శి అమరేందర్, నాయకులు నర్సింహరెడ్డి, వెంకటయ్య, తదితరులున్నారు.