వైసీపీ తుగ్లక్ పాలనపై ప్రజాపోరు
ABN , First Publish Date - 2022-09-28T04:39:31+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ తుగ్లక్ పాలనపై బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు చేపట్టినట్లు జాతీ య మహిళా మోర్చ కార్యవర్గ సభ్యురాలు నిషితరాజు, రాష్ట్ర పొలిటికల్ ఫీడ్ బ్యాక్ మెంబర్ సాయిలోకేశ్తెలియజేశారు.
సంబేపల్లె, సెప్టెంబరు27: రాష్ట్రంలో వైసీపీ తుగ్లక్ పాలనపై బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు చేపట్టినట్లు జాతీ య మహిళా మోర్చ కార్యవర్గ సభ్యురాలు నిషితరాజు, రాష్ట్ర పొలిటికల్ ఫీడ్ బ్యాక్ మెంబర్ సాయిలోకేశ్తెలియజేశారు. సంబేపల్లె మండల కేంద్రంలో నిర్వహించి న ప్రజాపోరులో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి అసమర్థ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యం లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చీల శ్రీనివా్స యాదవ్, సీనియర్ నేతలు శివగంగిరెడ్డి, మండ ల అధ్యక్షుడు సురేంద్రరాజు, కిసాన్మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జానం బాలాజీ, రూరల్ అధ్యక్షుడు వెం కటరామరాజు, మహహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు రేవతి, పాలగిరి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షుడు నిర్మల్ కుమార్, మట్లి ఎంపీటీసీ శ్రీనివాసులు, రాజశేఖర్రెడ్డి, మైనార్టీ నేతలు షబ్బీర్, రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు.