సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-12-03T04:16:56+05:30 IST

సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. పోలీసుస్టేషన్‌ పరిధిలోని గాంధీచౌక్‌ వద్ద ప్రజలకు సైబర్‌నేరాలు, రోడ్డు ప్రమాదాల నివార ణపై అవగాహన కల్పించారు.

సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గ్రామస్థులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

లింగాపూర్‌, డిసెంబరు 2: సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. పోలీసుస్టేషన్‌ పరిధిలోని గాంధీచౌక్‌ వద్ద ప్రజలకు సైబర్‌నేరాలు, రోడ్డు ప్రమాదాల నివార ణపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌ ద్వారా లక్కీడ్రాలు, ఓటీపీలు చెప్పడం, బ్యాంకు రుణాలు ఇస్తామని వచ్చే కాల్స్‌ ద్వారా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో పోలీసులు రమేష్‌, దినేష్‌, గ్రామస్థులు భీంరావు, ప్రకాష్‌, హీరామన్‌, రవీందర్‌, ప్రేంకుమార్‌, నెహ్రు, దవిత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T04:16:56+05:30 IST