Palnaduలో వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-06-01T16:05:44+05:30 IST

జిల్లాలోని ఈపూరు మండలం ఇనిమెళ్లలో సైదా అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు.

Palnaduలో వ్యక్తి అనుమానాస్పద మృతి

పల్నాడు: జిల్లాలోని ఈపూరు మండలం ఇనిమెళ్లలో సైదా అనే వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. పొలంలో సైదా మృతదేహంతో పాటు... పక్కన పురుగు మందు డబ్బా పడి ఉంది. శరీరం అంతా కాలి ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సైదా స్నేహితులే చంపి కాల్చి ఉంటారని అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-01T16:05:44+05:30 IST