అద్దంకిలో పావురాళ్ల మృతితో కలకలం
ABN , First Publish Date - 2021-01-14T05:08:04+05:30 IST
అద్దంకిలోని నాగులపాడురోడ్డులో ఉన్న ఓ అపార్టుమెంట్లో గత నాలుగైదు రోజులుగా రో జుకో పావురం మృతి చెందుతోంది.
అద్దంకి, జనవరి 13 : అద్దంకిలోని నాగులపాడురోడ్డులో ఉన్న ఓ అపార్టుమెంట్లో గత నాలుగైదు రోజులుగా రో జుకో పావురం మృతి చెందుతోంది. దేశవ్యాప్తంగా పలు చో ట్ల వ్యాధులు ప్రబలి పావురాళ్లు మృతి చెందుతున్న నేప థ్యంలో స్థానికంగా పావురాళ్లు మృతి చెందటం కలకలం రే పుతోంది. జబ్బు వల్ల చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చినప్ప టికీ అపార్టుమెంట్వాసుల్లో భయాందోళన మొదలైంది.