Peddapalli: సింగరేణి గని ప్రమాదంలో లభించని కార్మికుల ఆచూకీ

ABN , First Publish Date - 2022-03-08T13:35:50+05:30 IST

జిల్లాలోని రామగుండం సింగరేణి గని ప్రమాదంలో నలుగురు కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదుజిల్లాలోని రామగుండం సింగరేణి గని ప్రమాదంలో నలుగురు కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు

Peddapalli: సింగరేణి గని ప్రమాదంలో లభించని కార్మికుల ఆచూకీ

పెద్దపల్లి: జిల్లాలోని రామగుండం సింగరేణి గని ప్రమాదంలో నలుగురు కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. 15 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద ఇద్దరు కార్మికులు ఉంటారని అనుమానిస్తున్నారు. అర్ధరాత్రి మైనింగ్ సర్దార్ నరేష్ సురక్షితంగా బయటపడ్డారు. ఇప్పటి వరకు ప్రమాదం నుంచి ముగ్గురు కార్మికులు బయటపడ్డారు.  నిన్న ఆర్జీ-3లో కార్మికులపై పైకప్పు కూలి ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 


Updated Date - 2022-03-08T13:35:50+05:30 IST