Telangana: గోదావరిఖనిలో ఆకతాయిల హల్చల్
ABN , First Publish Date - 2021-11-05T15:28:29+05:30 IST
జిల్లాలోని గోదావరిఖనిలో ఆకతాయిల హల్చల్ చేశారు.
పెద్దపల్లి: జిల్లాలోని గోదావరిఖనిలో ఆకతాయిల హల్చల్ చేశారు. హనుమాన్ నగర్లో షాపుల ముందు ఉన్న విద్యుత్ మీటర్లను దుండగులు ధ్వంసం చేశారు. పార్కింగ్ చేసిన ట్రాక్టర్ హెడ్ లైట్లు, బంపర్ను కూడా ధ్వంసం చేశారు. విషయం తెలిసిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.