పేదలకు అన్నదానం
ABN , First Publish Date - 2022-05-23T05:10:18+05:30 IST
సీమాంధ్ర బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చ ల్లా రాజగోపాల్ ఆదివారం అన్వర్ థియేటర్ వద్ద 500 మంది పేదలకు అన్నదానం చేశారు.
ప్రొద్దుటూరు టౌన్, మే 22 : సీమాంధ్ర బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చ ల్లా రాజగోపాల్ ఆదివారం అన్వర్ థియేటర్ వద్ద 500 మంది పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ నెలలో నాలుగు రోజులపాటు సీమాం ధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం పట్టణ కార్యదర్శి రామచంద్రరాజు, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, బీవీ రాజు, రవి, ఈశ్వర్రెడ్డి, జయ యాదవ్, గురు, ఏసునాథరెడ్డి, శ్రీనివాసులు, రమణ, శివ తదితరులు పాల్గొన్నారు.