పెదకాకాని సర్పంచ్ కరోనాతో మృతి
ABN , First Publish Date - 2021-05-11T15:21:28+05:30 IST
పెదకాకాని సర్పంచ్ మాధవిలత కరోనాతో మృతి చెందారు. జిల్లాలో పెదకాకాని మేజర్ పంచాయతీగా ఉంది.
గుంటూరు: పెదకాకాని సర్పంచ్ మాధవిలత కరోనాతో మృతి చెందారు. జిల్లాలో పెదకాకాని మేజర్ పంచాయతీగా ఉంది. మాధవిలత టీడీపీ మద్దతుదారుగా నిలిచి సర్పంచ్గా గెలుపొందారు. మాధవి మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు.