పెదకాకాని సర్పంచ్ కరోనాతో మృతి

ABN , First Publish Date - 2021-05-11T15:21:28+05:30 IST

పెదకాకాని సర్పంచ్ మాధవిలత కరోనాతో మృతి చెందారు. జిల్లాలో పెదకాకాని మేజర్ పంచాయతీగా ఉంది.

పెదకాకాని సర్పంచ్ కరోనాతో మృతి

గుంటూరు: పెదకాకాని సర్పంచ్ మాధవిలత కరోనాతో మృతి చెందారు. జిల్లాలో పెదకాకాని మేజర్ పంచాయతీగా ఉంది. మాధవిలత టీడీపీ మద్దతుదారుగా నిలిచి సర్పంచ్‌గా గెలుపొందారు. మాధవి మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. 

Updated Date - 2021-05-11T15:21:28+05:30 IST