అమరావతి దుస్థితిని చూడండి!
ABN , First Publish Date - 2020-09-17T09:50:31+05:30 IST
అమరావతి పరిస్థితి దారుణంగా ఉందని, ఒక్కసారి ఇక్కడకు వచ్చి ఈ దుస్థితిని పరిశీలించాలని
274వ రోజు కొనసాగిన రైతుల ఉద్యమం
గుంటూరు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): అమరావతి పరిస్థితి దారుణంగా ఉందని, ఒక్కసారి ఇక్కడకు వచ్చి ఈ దుస్థితిని పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీకి అమరావతి రైతులు, మహిళలు పళ్లాలు మోగించి ఆహ్వానం పలికారు. అమరావతినే పాలనారాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం బుధవారం 274వ రోజు కొనసాగింది.