రైతులకు సబ్సిడీతో శనగలు
ABN , First Publish Date - 2021-11-29T05:18:01+05:30 IST
అధిక వర్షాల వల్ల పంట నష్టం జరిగిన రై తులకు 80శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు పం పి ణీ చేస్తున్నట్లు ఎమ్మె ల్యే సుధీర్రెడ్డి పేర్కొన్నారు.
ముద్దనూరు నవంబరు28:అధిక వర్షాల వల్ల పంట నష్టం జరిగిన రై తులకు 80శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు పం పి ణీ చేస్తున్నట్లు ఎమ్మె ల్యే సుధీర్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధి తిమ్మాపురం గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో ఆదివారం సబ్సిడీ శనగ విత్తనాల ఎమ్మెల్యే రైతులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బీమా ప్రీమియం తో సహా బీమా పరిహారపు డబ్బులు చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శ్రీధర్రెడ్డి, ఎంపీఈవో జ్యోతి, రైతులు పాల్గొన్నారు.